ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే కీలక పరిణామం చోటుచేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది....
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి తన భక్తిని చాటుకుంటూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఇంటి పూజా మందిరంలో ప్రతి సంవత్సరం...
హనుమాన్ జయంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు హనుమాన్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా భక్తి భావంతో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో...
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణ నుంచి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా...
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం...
కాజీపేట రైల్వే డివిజన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్ఎస్ ఎంపీల...
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు తమతో టచ్లో ఉన్నారని, సరైన సమయంలో అన్ని విషయాలను వెల్లడిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో...