హైదరాబాద్లోని రాజీవ్ గాందీ ఇంటర్ నేషనల్ క్రికేట్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన ఐపీఎల్ పోరులో సన్ రైజర్స్ అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ జట్టు,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం తిరుపతికి వెళ్లనున్న విషయం విధతమే. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు,...
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఆయన కుమార్తె...
మహిళా క్రికెట్ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రానున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ టోర్నమెంట్కు...
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఐపీఎల్ టోర్నీలో కొనసాగుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రెండు జట్లు కూడా తమ...
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలతో బయటకు వెళ్లాలంటేనే...
దేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఈ...