Mana Prabha Desk

spot_img

ఈసారి వర్షాలు తక్కువే :ఐఎండీ తొలి అంచనా

రైతులు ఎంతో ఆశగా ఎదురు చూసే 2026 నైరుతి రుతుపవనాలపై (ఐఎండీ) తన తొలి విడత అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై గణనీయమైన...

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండ్రోజుల కస్టడీ

ఆక్రమాస్తుల ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి నగరంలోని ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు...

ఏపీ ప్రయాణికులకు డబుల్ శుభవార్త

ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు ఒకేసారి రెండు శుభవార్తలను అందించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. రాష్ట్రంలో రాకపోకలు సాగించే టీజీ ఆర్టీసీ...

భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు

భోగాపూర్​ ఇంటర్​నేషనల్​ ఎయిర్​పోర్ట్ ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశలోకి చేరుకుంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు...

తండ్రికి ఘన నివాళులు…మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డి శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్​ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. నిన్న ఆయన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన తన తండ్రికి...

శ్రీకాకుళం జిల్లా వాసుల కోరిక నెరవేరింది :కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కోరిక ఫైనల్ గా నెరవేరింది. జిల్లా చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికు నేరుగా వెళ్లే రెగ్యులర్ రైలు సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఘట్టం...

ఆశా భోంస్లే ఆశయాలకు ప్రతిరూపంగా మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్​ ప్రకటన

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిష్​ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!