రైతులు ఎంతో ఆశగా ఎదురు చూసే 2026 నైరుతి రుతుపవనాలపై (ఐఎండీ) తన తొలి విడత అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై గణనీయమైన...
ఆక్రమాస్తుల ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి నగరంలోని ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు...
ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు ఒకేసారి రెండు శుభవార్తలను అందించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. రాష్ట్రంలో రాకపోకలు సాగించే టీజీ ఆర్టీసీ...
భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశలోకి చేరుకుంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డి శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. నిన్న ఆయన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన తన తండ్రికి...
శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కోరిక ఫైనల్ గా నెరవేరింది. జిల్లా చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికు నేరుగా వెళ్లే రెగ్యులర్ రైలు సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఘట్టం...
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిష్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.
సోమవారం జరిగిన...