ప్రముఖ సినీనటుడు, రాజకీయ నాయకుడు బాబు మోహన్ జన్మదిన వేడుకలు నగరంలోని ప్లాజా హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు,...
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్, వెలిగొండ ప్రాజెక్ట్, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం–నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర...
తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామనే యువగళం హామీ కార్యరూపం దాలుస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏడాదిలో రూ.35 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుపతి...
రాష్ట్ర విద్యాశాఖ గతంలో సాధించిన విజయాల కంటే వివాదాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. విద్యాశాఖ బాధ్యతలు ఎవరు చేపట్టినా అది ఒక పెద్ద సవాల్గా మారేది. అలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖను చేపట్టిన...
దేశవ్యాప్తంగా జరగబోయే జనగణన–2027 ప్రక్రియలో భాగంగా హౌస్ లిస్టింగ్ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ కీలక ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ జయంతి సందర్భంగా సమాన అవకాశాల ప్రాముఖ్యతను మరోసారి ప్రస్తావించారు. దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించాలంటే సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నదే డాక్టర్...
బీహార్ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త నాయకత్వంపై చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుని సమ్రాట్...