వినాయక నగర్ లాల్వానీ నగర్ ఆసోసియేషన్ కాలనీ నివాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కాలనీలో బోరు నీరు కలుషితమవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నివాసులు, వినాయక నగర్...
రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పడింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలు సైతం ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వైభవాన్ని కళ్లారా చూడాలన్న...
దేశ అంతర్గత భద్రతలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో సీఆర్పీఎఫ్ జవాన్లు...
రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్. అది పీసీ ఘోష్ కమిషన్...
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం రోజురోజుకూ స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమవడంతో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అద్దె బస్సులు కొంతవరకు నడుస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో రోజువారీ...
ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్లోని పవిత్ర హిమాలయ పర్వతాల నడుమ వెలసిన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు నేడు భక్తుల దర్శనార్థం ఘనంగా తెరుచుకున్నాయి. ఉదయం సరిగ్గా...
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమవడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమవడంతో సాధారణ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై మాజీ మంత్రి,...