సమాజానికి చేటు చేకూర్చే గంజాయి,డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను ఉక్కు పాదంతో అణచి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ 2026 ఏడాదికి...
రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉత్సవాలకు మరింత ఘనత చేకూర్చే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎన్. హనుమంతరావు బుధవారం లోక్...
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణ, అవగాహన పై ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 దేశాలలో చేపట్టిన 'వరల్డ్ లార్జెస్ట్...
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ లో గత సంవత్సరం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఎంతగానో కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దారుణ ఘటనకు నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా, ప్రాణాలు కోల్పోయిన అమాయక...
తెలుగు సినీ పరిశ్రమలో తరచూ ముక్కుసూటిగా తన అభిప్రాయాలను వ్యక్తపరచే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోని అంతర్గత...
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో సీతక్క కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ కార్మికులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని పేర్కొంటూ, సమ్మెను విరమించి వెంటనే విధుల్లో...
హైదరాబాద్ నగర పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధిపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘంలో జరిగిన సమావేశంలో స్థానిక పారిశ్రామికవేత్తలు, చర్లపల్లి ఐలా, సిఐని పాలకవర్గ...