తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ హజ్-2026 యాత్ర ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి...
అంబేద్కర్ వర్సిటీలో “ఉన్నత విద్యలో డిజిటల్ పరివర్తన” అనే అంశంపై సదస్సు లో విశ్వవిద్యాలయాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో...
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన...
హైదరాబాద్: ఏప్రిల్ 22: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక , గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి...
పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు...
రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4...
రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరూపయోగంగా ఉన్నాయి, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం...