ఎన్నికల వేళ దేశ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తారస్థాయికి చేరుకున్న ఈ సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన...
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందని సీపీఐ సీనియర్ నేత నారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం లోక్సభ సీట్ల సంఖ్య...
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ,...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి మరో కీలక గుర్తింపు లభించింది. తాజాగా భారతదేశ అధికారిక పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని నమోదు చేసి విడుదల చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని...
ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తోందని ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం...
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి...