Mana Prabha Desk

spot_img

యాదాద్రిలో నారా భువనేశ్వరి దర్శనం..

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి టెంపులుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడి అర్ధాంగి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆమె రాక సందర్భంగా...

పర్యాటక ‘ప్రభ’ పెంచుదాం :మంత్రి జూప‌ల్లి

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మౌలిక...

మీ పేరు భూమి ఆకృతుల్లో కనిపిస్తుందా?.. నాసా కొత్త ప్రయోగం

ప్రజల్లో భూమి, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంలో ముందుండే నాసా మరో వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఎర్త్ డే 2026 సందర్భంగా ‘Your Name in Landsat’ అనే ప్రత్యేక టూల్‌ను పరిచయం...

అవునూ నేను నాగ్​ సినిమాలో నటిస్తున్నా.. :టబు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మైలురాయి చిత్రంలో సీనియర్ నటి టబు నటిస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా...

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

విజయనగరం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జిల్లాలోని పూసపాటిరేగ...

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు..

మానవత్వాన్ని మరిచిపోయేలా ప్రభుత్వ నిబంధనలు. నిబంధనలు ఎలా నిరుపేదల జీవితాలతో ఆడుకుంటాయో చూపించే హృదయ విదారక ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఓడిశా రాష్ట్రంలోని కియోన్‌ఝర్‌ జిల్లాలో ఓ గిరిజనుడు తన సోదరి అస్థిపంజరాన్ని...

శంకరపల్లిలో క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా రెండు భారీ క్రేన్లు కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!