Mana Prabha Desk

spot_img

ఏపీలో ‘ప్రాపర్టీ కార్డు’ల జారీకి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజల ఆస్తులకు చట్టబద్ధమైన భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి చెందిన ఇళ్లు, స్థలాలు, వాణిజ్య ఆస్తులు తదితర వివరాలతో...

ఒమన్‌లో నిర్బంధం నుంచి ఏపీ మహిళకు విముక్తి

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ మహిళ ఎదుర్కొన్న కష్టాలు చివరకు ప్రభుత్వ జోక్యంతో ముగిసే దిశగా సాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడు ప్రాంతానికి చెందిన దుదేకుల షెహనాజ్ అనే మహిళ ఒమన్...

తిరుమలలో ప్రార్థించిన త్రిష… విజయ్‌కు శుభాకాంక్షలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అనూహ్య విజయ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ జరిగిన ఈ ఎన్నికల్లో...

ఉత్తర–దక్షిణ వివాదాలపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

దేశ రాజకీయాల్లో ప్రాంతాల పేరుతో విభజన రేఖలు గీయాలనే ప్రయత్నాలు చేసే వారికి తాజా ఎన్నికల ఫలితాలు గట్టి గుణపాఠమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు....

ఉప్పల్ స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు ఐపీఎల్ మ్యాచ్‌లో సందడి చేశారు. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్), కోల్‌కతా నైట్ రైడర్స్...

చంద్రబాబుపై కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు

వైసీపీని “గొడ్డలి పార్టీ” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబే ఒక “గడ్డపారలా” మారి ప్రభుత్వ ఖజానాను, ప్రజా సంక్షేమాన్ని తవ్వి తీస్తున్నారని వైసీపీ...

హుటాహుటిన జ్యువెల్లరీ షాపుకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్

బంగారం కొనుగోలు చేస్తామని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడి కాల్పులు జరిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘అనుకోని సంఘటన ఇది. ఈ ఘటన జరిగే సమయానికి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!