Mana Prabha Desk

spot_img

గోపీచంద్ 34వ సినిమా ఘనంగా ప్రారంభం

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ తన 34వ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ వి.వెంకట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ఘనంగా...

ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొంతకాలంగా వివాదాలకు కేంద్రబిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం శంకుస్థాపన జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య, వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం...

కవిత పార్టిని ప్రజలు నమ్మరు :కేఏ పాల్

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కె. కవిత పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన విడుదల చేసిన ఓ...

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గంభీరంగా స్పందిస్తూ బాధ్యులపై కఠిన...

కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల కానుకల వెల్లువ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ ఉండగా, ఆలయ హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్న కానుకల ద్వారా...

కరీంనగర్‌లో కాల్పులతో జ్యువెల్లరీ షాప్ దోపిడి

కరీంనగర్ పట్టణంలో నేడు ఉదయం సంచలనం రేపిన సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రముఖ పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలో ఆరుగురు దుండగులు తుపాకులతో దాడి చేసి భారీ దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం సుమారు 10...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వేసవిలో విద్యుత్ కోతలు ఉండవు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా కూడా ఎక్కడా విద్యుత్ కోతలు విధించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!