నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమ సోషల్ మీడియా ఖాతాల డిస్ప్లే పిక్చర్లను మార్చారు....
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ అధినేత విజయ్ అనూహ్య విజయాన్ని నమోదు చేసి రాష్ట్ర...
సుమతి మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మరోసారి స్పష్టం చేశారు. సాధారణ మహిళలా వేషం వేసుకుని అర్ధరాత్రి రోడ్లపై స్వయంగా నిలబడి నిర్వహించిన ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్తో సమాజంలో మహిళలు...
ప్రముఖ తెలుగు గాయని సింగర్ మంగ్లీ తనపై జరుగుతున్న అసత్య ప్రచారం, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను...
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలను వేగవంతం చేయడంతో తమిళనాడు రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ,...
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు, మధ్యాహ్నం వేళల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...