Mana Prabha Desk

spot_img

తెలంగాణలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కాస్త ఉపశమనం కలిగించిన వాతావరణం మళ్లీ వేడెక్కనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ముఖ్యంగా ఈ నెల 18...

ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభమయ్యే రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో కీలక సమావేశాలు, పరిశ్రమల వర్గాలతో...

ఆదిలాబాద్ అబ్బాయిని, లండన్ అమ్మాయి పెళ్లి

ప్రేమకు భాష, ప్రాంతం, దేశం అనే హద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన యువకుడు, లండన్‌కు చెందిన యువతి తమ ఐదేళ్ల ప్రేమను పెళ్లి బంధంతో మరింత బలపరుచుకున్నారు. ఆదిలాబాద్...

డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎంపిక

తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ...

ఏపీలో కొత్త బోర్లపై నిషేధం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం, 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్తగా...

మహబూబ్‌నగర్ లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం అర్ధరాత్రి సమీపంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ బైపాస్...

ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రవాసులతో సమావేశమైన...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!