Mana Prabha Desk

spot_img

ఇండస్ట్రీలో స్థిరపడటమే లక్ష్యం.. జై కృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దివంగత సూపర్ స్టార్ కృష్ణ నుంచి మొదలైన ఈ సినీ వారసత్వాన్ని ఆయన తనయుడు మహేశ్ బాబు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు...

‘ఆంటీలా కనిపిస్తున్నారు’ లావణ్య త్రిపాఠికి కామెంట్స్

సినీ నటి, మెగా కుటుంబ కోడలు లావణ్య త్రిపాఠి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆమె నటన, సినిమాలు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంతో కాదు.. బాడీ...

అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలికంగా నిలిచిన యుద్ధం

అమెరికా, ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న తీవ్ర సైనిక ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య గత మూడు రోజులుగా పరస్పర దాడులు జరగకపోవడం అంతర్జాతీయంగా ఆసక్తికర...

21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక డిమాండ్

దేశ రాజకీయాల్లో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని ప్రస్తుత 25 ఏళ్ల...

బల్కంపేట ఎల్లమ్మకు ‘అగధ’ మూవీ టీమ్.. బోనం

ప్రముఖ దర్శకనిర్మాత ఎం.ఎస్. రాజు తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అగధ’ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర బృందం వినూత్నంగా ప్రారంభించింది. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలకు...

బాలకృష్ణ కోసం దర్శకుడి మొక్కులు..

ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనతో కలిసి పనిచేస్తున్న ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెంగళూరు సమీపంలోని హోస్కోటే, కంబళిపుర ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ...

కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

నగరంలోని కూకట్‌పల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. క్రికెట్ ఆడేందుకు స్నేహితులతో కలిసి స్కూటీపై వెళ్తున్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!