కాస్పియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ బలగాలు దాడి చేశాయని ఇరాన్ ఆరోపించింది. ఈ ఘటనలో ఓ నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నావికుడు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో...
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్గా కొనసాగుతున్న రియల్మీ తన పునరాగమనాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ‘పీ సిరీస్’ స్మార్ట్ఫోన్లు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి....
నీట్ పరీక్షలో అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ బిహార్లో జరిగిన విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ఏకే-47 రైఫిల్తో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సివాన్...
నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన చేపట్టడం ప్రతి...
దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు, విద్యార్థుల ఆత్మహత్యల కంటే కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా భవిష్యత్తులో విద్యా వ్యవస్థ ఎదుర్కొనే ముప్పే అత్యంత ప్రమాదకరమైనదని ప్రముఖ సినీ...
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాక్ అధికారులతో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ) భారీ లాంగ్ మార్చ్కు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు...
ప్రముఖ నటి, టెలివిజన్ యాంకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పియర్లీ మానే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోవర్లను కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై...