Mana Prabha Desk

spot_img

రోజాకు పోలీసుల నోటీసులు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ దినపత్రిక ప్రతులను దహనం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని...

దేశానికి యువ ప్రధాని కావాలి :ఒవైసీ

దేశానికి యువ ప్రధాని రావాలంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి 80 ఏళ్ల వృద్ధుడి స్థానంలో...

రూ.12 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి :రాంచందర్ రావు

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై...

ఇంట్లోనే సజీవ సమాధి.. షాకిరా ఖలీలీ హత్య

భారతదేశంలో చోటుచేసుకున్న అత్యంత సంచలనాత్మక హత్య కేసుల్లో షాకిరా ఖలీలీ హత్యోదంతం ఒకటిగా నిలిచింది. ఒక సంపన్న కుటుంబానికి చెందిన మహిళ.. తన సొంత ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఆమెకు...

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం :మోదీ

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, నియామక పరీక్షలు, విద్యా సంబంధిత పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలు, పేపర్ లీక్‌ల ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో లోపాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నలుగురు యువకులు మృతి

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్‌పీ) బ్యాక్‌వాటర్‌లోకి వెళ్లిన ఐదుగురు యువకుల్లో నలుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. నీటి లోతును సరిగ్గా...

ఒకే వేదికపై బొండా ఉమ, అంబటి రాంబాబు.. చంద్రబాబు సీరియస్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఓ కార్యక్రమంలో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!