రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో...
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు...
నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల అక్రమాలపై తాము చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనను విరమించుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆరోపించింది. ఢిల్లీ...
పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య తనను తీవ్ర విషాదంలోకి నెట్టివేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల క్రితం తనను...
తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సంస్థ కార్యకలాపాలను ముందుండి నడిపించిన కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ ఛైర్పర్సన్...
నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్కు హాజరయ్యారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన...
ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 16’ విజేతగా ఒడిశాకు చెందిన జ్యోతిర్మయి నాయక్ నిలిచారు. అట్టహాసంగా నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్న ఆమె...