యువతలో విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి రాజకీయ వ్యాఖ్యలు లేదా సోషల్ మీడియా ప్రచారంతో కాదు.. డిజిటల్ దాడుల ఆరోపణలతో చర్చనీయాంశంగా...
వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాలతో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పరిస్థితిని తెలుసుకుని చలించిపోయిన...
టీమిండియా కెప్టెన్గా, ప్రపంచ స్థాయి బ్యాట్స్మన్గా కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రోహిత్ శర్మ మరోసారి తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తన అభిమాన క్రికెటర్ను...
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియా మరియు కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కీలక ప్రకటన విడుదల...
లడఖ్లోని అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో ఒకటైన లేహ్లో శనివారం భారత ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో సేవలు అందించే ఈ తేలికపాటి హెలికాప్టర్ సాంకేతిక...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (శనివారం) యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని...
రాయలసీమను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి “రతనాల సీమ”గా మార్చడమే తమ ప్రభుత్వ అజెండా అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లా టి.కోడూరు సమీపంలో సోలార్ పవర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ...