Mana Prabha Desk

spot_img

బీఆర్ఎస్ నేత దారుణ హత్య

సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ చింతలపాటి మధును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేయడం జిల్లాలో సంచలనంగా...

నీట్ 2026 ఫీజు రిఫండ్ ప్రారంభం..

రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది....

తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నిక

తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వానికి తొలి రాజకీయ పరీక్ష ఎదురుకానుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న రాజ్యసభ...

హైదరాబాద్‌లో ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్లపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు రౌడీషీటర్ సోదరులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్...

చైనాలో ఘోర గని ప్రమాదం.. 82 మంది కార్మికులు దుర్మరణం

చైనాలో మరోసారి ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఉన్న ఓ బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 82 మంది కార్మికులు...

గ‌గ‌న‌త‌లం మూసివేసిన ఇరాన్..

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ‘కొత్త దాడులు’ చేపట్టేందుకు సిద్ధమవుతోందన్న...

మహానాడు పండుగలా జరపాలి: మంత్రి నారా లోకేశ్‌

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో పార్టీ శ్రేణులంతా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!