Mana Prabha Desk

spot_img

డిజిటల్ ప్రపంచంలోకి చిరూ

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెండితెరపై తన...

వంత్‌రెడ్డికి మోదీ ఫర్?.. ధర్మపురి అర్వింద్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపేలా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి అవకాశం ఇస్తే దాన్ని తిరస్కరించడం సులభం...

బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా బుమ్రాను పొరపాటున ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొనడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తన...

చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ఆరోగ్య రంగ విస్తరణ, మహిళల ఆరోగ్యం, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి పలు కీలక...

వడదెబ్బతో 34 మంది మృతి

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం భానుడి భగభగలతో అగ్నిగుండంలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. మండుతున్న ఎండలు, వడగాలులతో ప్రజలు...

హైదరాబాద్‌లో టెస్లా షోరూం

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరంలో తమ సేల్స్ మరియు సర్వీస్ సెంటర్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ...

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..

గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలకు శనివారం కొంత బ్రేక్ పడింది. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే తగ్గుదల వచ్చినప్పటికీ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!