డీఎస్సీ పరీక్షల నిర్వహణపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురదజల్లడం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం వైసీపీ నాయకులకు...
దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేపడుతున్న...