ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతి భవిష్యత్తు, రైతుల భూముల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో...
అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ను ఆటా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో...
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు, అన్యాయాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు తమ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
డీఎస్సీ పరీక్షల నిర్వహణపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురదజల్లడం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం వైసీపీ నాయకులకు...
దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేపడుతున్న...