ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నందుకు తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేసిందన్న అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి...
అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో...
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై రాజకీయ వివాదం ముదురుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామాయపట్నం పోర్టు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు...
వైఎస్సార్సీపీ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడం, పార్టీ కార్యకలాపాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా రూపొందించిన ‘జగన్ 2.0 యాప్’ ప్రచార కార్యక్రమానికి నగరిలో శ్రీకారం చుట్టారు. నగరి వైఎస్సార్సీపీ పార్టీ...
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. వాటి కోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది....
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నిర్వహణ అంశంపై చోటుచేసుకున్న వివాదం చివరకు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ...