విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న విషాదకర ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి సహాయక చర్యలను ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ...
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ నియామక ప్రక్రియపై విమర్శలు చేస్తున్న వారికి పరీక్షల వ్యవస్థ అంటే ఏమిటో, రిజర్వేషన్ల విధానం ఎలా పనిచేస్తుందో కూడా తెలియదని ముఖ్యమంత్రి నారా...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించి పూర్తి చేసిన డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు....
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతి భవిష్యత్తు, రైతుల భూముల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో...
అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ను ఆటా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో...
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు, అన్యాయాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు తమ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...