కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో...
ఈ నెల10వ తేదినా మోదీ హైదరాబాద్ పర్యటన సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిచనున్నారు. ప్రధాని పర్యటనతో కమల...
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కూడా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఘనంగా...
కీసరలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు....
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి...
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మల్కాజిగిరి పరిధిలో సేవా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అపరాజిత సేవ సమితికి వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి...
మల్కాజిగిరిలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన...