హైదరాబాద్లోని వీబీఐటీ (VBIT) కళాశాల ప్రాంగణంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజిట్ భారత్ స్టూడెంట్ కాన్క్లేవ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది....
హైదరాబాద్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును హైదరాబాద్లోనే నమోదు చేసుకుని ఇక్కడే వినియోగించుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా...
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అధికారంలోకి వస్తుందని, ఎంపీ స్థానాలతో పాటు మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ మేయర్ పీఠాలను దక్కించుకోవడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్...
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఎన్నికల కమిషన్పై రాజకీయ విమర్శలు చేయడం ద్వారా...
కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి...
తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బండి సంజయ్పై బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ...