తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పాటు కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం...
తెలంగాణలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య రాజకీయ ఉద్రిక్తత మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నిరసనలకు...
జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
విజయవాడ నగరంతోపాటు ఆటోనగర్ లో రోజూ వచ్చే చెత్తని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్కు తరలించే ఏర్పాటు చేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు. ఆటోనగర్ లో నూతన కంపాక్టర్ని గురువారం...
బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి.. బీజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి వినతి పత్రం అందించిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్
తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి...
దేశ చరిత్రలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన రోజును పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో "యాంటీ ఎమర్జెన్సీ డే" ప్రత్యేక...
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అధికారంలోకి వస్తుందని, ఎంపీ స్థానాలతో పాటు మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ మేయర్ పీఠాలను దక్కించుకోవడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్...