కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఎన్నికల కమిషన్పై రాజకీయ విమర్శలు చేయడం ద్వారా...
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రు పేరిట ఉన్న అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన రికార్డును...
తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతున్న నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తలెత్తిన సమస్యలకు కేంద్ర...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసేందుకు ప్రయత్నించానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ...
కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి...
తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బండి సంజయ్పై బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ...
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు...