నటుడు ప్రకాశ్ రాజ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు....
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సహకరించిన భారతీయ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బంగారం కొనుగోళ్లు తగ్గించడం,...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా...
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ లో శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక భారతదేశ విశ్వ గురువుగా...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో...
భారత రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగు వేశారు. దేశ నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా...
దేశంలోని విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న శ్రద్ధ మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్న రోజు, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు...