యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయిలో కాకుండా, నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నాగోల్లోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన 'యువ భారత్ కాన్క్లేవ్'...
భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్...
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలోనే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు...
స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధాని నరేంద్ర...
ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో అణ్వస్త్రాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోషించిన రాజనీతిక పాత్రను పోలండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోస్జెస్కీ ప్రశంసించారు....
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటనలో అపూర్వ గౌరవాన్ని అందుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఓ భారత ప్రధాని న్యూజిలాండ్లో అధికారికంగా పర్యటించడం ఈ పర్యటనకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆక్లాండ్లోని...
భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, ఈ వారాంతంలో ఆయన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’...