తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్ ద్వారా దేశ విదేశాల్లోని పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదిక ద్వారా ఆయన...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపేలా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి అవకాశం ఇస్తే దాన్ని తిరస్కరించడం సులభం...
నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంలోని ‘ది హేగ్’ నగరంలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రగతి ప్రస్థానం,...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి....
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపుపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నీతులు...