భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు సవాళ్లతో కొనసాగుతున్న వేళ.. ఇస్లామాబాద్ నుంచి కీలక సంకేతాలు వెలువడ్డాయి. 2027లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు భారత...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో తరచూ కనిపించే షెహ్జాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో...
కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించడాన్ని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్లో కొద్దిసేపు అందుబాటులో లేకుండా చేసిన ఘటనపై మెటా కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, సాంకేతిక లోపం...
దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలు విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కీలక సందేశం ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వర్షాకాలం ప్రకృతికి ఎంత అవసరమో, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు...