దక్షిణ తెలంగాణ సాగునీటి చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కరువు, ఫ్లోరైడ్, వలసలతో...
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు వేలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేస్తే, ఆ ఉద్యమ ఫలితాన్ని మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని...
వికారాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2028లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్న విలేకరులకు...
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగిందని, తమ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోయే పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్...
రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ కార్యాలయంలో అధికారులు మంత్రికి...
ఫీజుల రియంబర్స్మెంట్ దశలవారీగా రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అందులో భాగంగానే జీవో ఏడును రద్దు చేసినట్టే చేసి ఎనిమిది తొమ్మిది జీవోలను తెచ్చి బీసీలకు ఉరితాడు బిగించిందని బీసీ...