తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంత పర్యటనకు ముందే నాగర్కర్నూల్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జిల్లాలోని తిమ్మాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు...
కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య ధోరణి...
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పోక్సో కేసు వ్యవహారంపై మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ, “ఎంత...
ఆదిలాబాద్లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతామని స్పష్టం...