దేశ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశంలో త్వరలోనే “ఆర్థిక సునామీ” సంభవించే ప్రమాదం ఉందని,...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత...
జనగణనలో కుల గణనను మినహాయించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుల ఆధారిత జనగణన సమాచారాన్ని సేకరిస్తే ఏజెన్సీలు దానిని దుర్వినియోగం చేసే అవకాశం...