రాజేంద్రనగర్లో నిర్వహించిన బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొని, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో చేరిన యువతకు...
భారతీయ జనతా పార్టీ స్థాపనకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. “భారత్ మాతా కి...
మల్కాజిగిరిలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన...
ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా దేశవ్యాప్తంగా మహా ఉద్యమంగా రూపాంతరం చెందిందని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో...
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా...
తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రతిఆరోపణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయిందని, బీజేపీకి ప్రజల్లో స్థానం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మీడియాతో...