భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17ను ఒక చీకటి దినంగా పేర్కొంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్ పార్టీ మరియు I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు....
దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా శాతానికి అనుగుణంగా కాకుండా మరింత అధికంగా లోక్సభ ఎంపీ...
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ...
భారత–ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ (PFG) సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని జల వనరుల ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ ప్రతినిధి బృందం మరియు భారత పార్లమెంటరీ సభ్యుల...
హైదరాబాద్: మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ పట్ల తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం విజయోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని చందానగర్లో నిర్వహించిన...
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కూడా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఘనంగా...
ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, బీజేపీ...