నంద్యాల జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు...
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వీరిలో ఐదేళ్ల బాలుడు కూడా...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విషయంలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని...
రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగించారు. పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన...
ఆధునిక సమాజం శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో ముందడుగులు వేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని అనాగరిక కట్టుబాట్లు సామాజిక చైతన్యాన్ని ప్రశ్నించేలా మారుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, ప్రేమ వివాహాలపై...
ఆర్టీజీఎస్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను టెలీకాన్ఫరెన్సులో వివరించారు. ప్రభుత్వ సేవల అమలు… అర్జీల...
పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా...