ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను చూసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనిలో విషాద ఛాయలు నింపింది. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా పరిధిలోని హులియారు సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో...
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మంగళగిరిలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ...
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతి భవిష్యత్తు, రైతుల భూముల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి...
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన...
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, కాలుష్య నియంత్రణపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా జూన్ 5న రాష్ట్రవ్యాప్తంగా...