రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగించారు. పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన...
ఆధునిక సమాజం శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో ముందడుగులు వేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని అనాగరిక కట్టుబాట్లు సామాజిక చైతన్యాన్ని ప్రశ్నించేలా మారుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, ప్రేమ వివాహాలపై...
ఆర్టీజీఎస్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను టెలీకాన్ఫరెన్సులో వివరించారు. ప్రభుత్వ సేవల అమలు… అర్జీల...
పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా...
రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది...
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలలోని అవధూత దత్తపీఠం ప్రాంగణంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా...
మత్స్యకారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకార కుటుంబాల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అన్ని...