తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు అత్యంత కీలకమైన అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం వెలుగులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఇటీవల వైద్య పరీక్షల్లో ఆయనకు రెండు భుజాల్లో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు...
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి మరో ప్రతిష్ఠాత్మక జాతీయ గుర్తింపును అందుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ఇండియా ప్రతి ఏడాది ప్రకటించే ‘100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్...
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గురువారం భారీ జెర్రిపోతు (రాట్ స్నేక్) ప్రత్యక్షమవడంతో భక్తుల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. నారాయణగిరి ఉద్యానవన షెడ్ ప్రాంతంలో సుమారు తొమ్మిది అడుగుల పొడవున్న ఈ భారీ...
విధి నిర్వహణలో అప్రమత్తత ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించే సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే,...
జర్నలిస్టుల పిల్లలు ఉన్నత విద్యాభ్యాసంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని.. దేశ విదేశాల్లోఅపార ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు...
విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో, వారు ప్రాణాలతో లేరని అధికారులు నిర్ధారించారు. సముద్రంలో అదృశ్యమైన మత్స్యకారులను రక్షించేందుకు...