పొగాకు రైతుల సంక్షేమం కోసం నిజంగా పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రమేనని, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నీతులు చెప్పడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి...
కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. కొంతమంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు వంటి నడక మార్గాల...
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సరదాగా గడిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఒకే కుటుంబానికి...
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందుగా ప్రయాణిస్తున్న లారీని...
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ సముద్ర వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన కృష్ణపట్నం పోర్టులో శనివారం చోటుచేసుకున్న భారీ చమురు లీకేజీ ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పోర్టులోని రెండో బెర్త్ వద్ద ముడి చమురు (క్రూడాయిల్)...
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృతి చెందిన విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్...
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండల పరిధిలో శనివారం చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు...