ఆర్టీజీఎస్ నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను టెలీకాన్ఫరెన్సులో వివరించారు. ప్రభుత్వ సేవల అమలు… అర్జీల...
అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025’ అవార్డు సాధించడం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ అవార్డు సాధించిన సందర్భంగా గురువారం నిర్వహించిన...