సైకోకు టీచర్లంటే కోపం…అందుకే పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు, స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ని. మైడియర్ జగన్.. మూడోసారి చాలెంజ్ చేస్తున్నా....
కార్యకర్తలే టీడీపీ బలమని, ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పనిచేస్తారని నారా భువనేశ్వరి అన్నారు. అధినేత ఒక్క పిలుపు ఇస్తే చాలు…కార్యకర్తలే పార్టీని ముందుండి నడిపిస్తారన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అన్న మాటే...
చిన్న వయసులోనే టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని, తమ సృజనాత్మకతను వినూత్న ఆవిష్కరణలుగా మలుస్తున్న విద్యార్థులు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ స్కూల్ విద్యార్థి చేసిన ఓ వినూత్న ప్రయోగం...
కృష్ణా జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, ఆధునిక క్రీడా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మచిలీపట్నాన్ని ప్రాంతీయ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు,...
భారత దేశానికి తూర్పుతీరంలోని పురాతన పట్టణాల్లో ఒకైన మచిలీపట్నం యొక్క సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పునరుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ను తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్...
రాష్ట్రంలోని రైతులందరూ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పంటల బీమా నమోదును జూలై 31వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. రైతుల ఏడాది...