తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి రక్తదానం అమూల్యమైన ప్రాణదానమని జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవిహారం రమణమూర్తి పేర్కొన్నారు. తలసేమియా వంటి జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు సాధారణ జీవితం...
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం, దైవాలగూడ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘోర హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క...
'క్రికెట్ మక్కా'గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చారిత్రక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మరో అరుదైన ఘనతకు వేదికైంది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన అద్భుతమైన బ్యాటింగ్తో చరిత్ర...
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సామాజిక సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిరుపేద చిన్నారికి పూర్తి ఉచిత వైద్య సహాయం అందిస్తామని...
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాలను వేగవంతం చేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతోందని...
' మాష్టారు, మాష్టారు బాగున్నారా' అని అమలాపురం భూపయ్య అగ్రహారపు వీధిలో ఎత్తరుగుల ఇంటి వీధి వసారలో వాలు కుర్చీలో పేపర్ చదువుకుంటున్న రామారావు గారిని సుమారు ఏభై ఏళ్ళు దాటిన బట్టతలతో...