కామారెడ్డి జిల్లాలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానం కోసం మంజీరా నదిలోకి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర...
తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, జల హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యానికి గురైందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యంగా కాళేశ్వరం, దేవాదుల ఎత్తిపోతల పథకాల...
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...
కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన హక్కులను ఏ మాత్రం వదులుకోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే...
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో జపాన్కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యాధునిక సాంకేతికత, క్రమశిక్షణ, పరిశుభ్రత, వేగవంతమైన రవాణా వ్యవస్థలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ దేశం కేవలం పర్యాటకులకు మాత్రమే...
తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న...
రైతులకు అర్థవంతమైన సాగునీటి ప్రయోజనాలను అందించడంలో విఫలమవుతూ, భారీగా ప్రజా ధనాన్ని వృధా చేసిందని ఆరోపిస్తూ, సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై...