ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నందుకు తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమామహేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేసిందన్న అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి...
హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద చోటుచేసుకున్న విషాదకర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 17వ తేదీకి...
దివంగత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్పై నమోదైన క్రిమినల్...
"నా జీవితానికి దశ, దిశ నిర్దేశం చేసింది అన్నమయ్య సంకీర్తనలే. ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు నిద్రలేచి వాటిని వింటాను. వాటి ద్వారా మానసిక ప్రశాంతత, ఉత్సాహం లభిస్తాయి. జీవితంలోని కష్టాలను అధిగమించే...
సైకోకు టీచర్లంటే కోపం…అందుకే పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు, స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ని. మైడియర్ జగన్.. మూడోసారి చాలెంజ్ చేస్తున్నా....
కార్యకర్తలే టీడీపీ బలమని, ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పనిచేస్తారని నారా భువనేశ్వరి అన్నారు. అధినేత ఒక్క పిలుపు ఇస్తే చాలు…కార్యకర్తలే పార్టీని ముందుండి నడిపిస్తారన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అన్న మాటే...
చిన్న వయసులోనే టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని, తమ సృజనాత్మకతను వినూత్న ఆవిష్కరణలుగా మలుస్తున్న విద్యార్థులు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ స్కూల్ విద్యార్థి చేసిన ఓ వినూత్న ప్రయోగం...