తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన...
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ కోసం తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను తన అంగీకారం లేకుండానే...
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల...
ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మంగళవారం పోలీసులు ఆయనను అరెస్టు...
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ తాజాగా విడుదల చేసిన కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన...
ఉత్తరాంధ్రలో ఏళ్ల తరబడి రైతులు, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మనుషులు-ఏనుగుల మధ్య పెరుగుతున్న ఘర్షణలను తగ్గించడంతో...
జెన్ జీ యువత, మహిళలను ఉద్దేశించి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే. నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు...