Mana Prabha Desk

spot_img

గుంటూరు ఘటన: టీడీపీ నేతపై వేటు..

గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఈ ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడి...

నడిరోడ్డుపై మహిళను వివస్త్ర చేసి దాడి..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో మహిళపై జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ చిన్నపాటి నీటి మోటార్ వివాదం చివరకు మహిళను నడిరోడ్డుపై వివస్త్ర చేసి అవమానించే స్థాయికి చేరుకోవడం స్థానికంగా...

చికిత్సకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాకరణ

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ (59) ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత 20 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆయన తీవ్ర బలహీనతకు గురైనప్పటికీ చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు...

సినీ నిర్మాతలకు జానీ మాస్టర్ బహిరంగ లేఖ

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో జరుగుతున్న అంతర్గత...

ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం

భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్...

కాంగ్రెస్ కి ఇక డెత్ డిక్లరేషనే :కేటీఆర్

తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక డెత్ డిక్లరేషనే మిగిలిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన...

కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీ :ముఖ్యమంత్రి చంద్రబాబు

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు అన్నారు. ఇంటి నుంచే చెత్త రాకుండా నెట్ జీరో విధానాన్ని అలవాటు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కార్బన్ న్యూట్రల్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!