తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు అనే మాటే లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత పక్కా ఇంటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల...
యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయిలో కాకుండా, నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నాగోల్లోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన 'యువ భారత్ కాన్క్లేవ్'...
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ మరోసారి వివాదానికి దారితీసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో అధికారులు భూముల స్వాధీనం కోసం వెళ్లగా,...
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృతి చెందిన విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్...
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య...
గుంటూరులో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా...
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండల పరిధిలో శనివారం చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు...