Mana Prabha Desk

spot_img

ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)’ అనే పేరు...

నేనూ వెయిటింగ్ : అడివి శేస్​

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రం ఎప్పుడు జరుగుతుందా అన్న ఆసక్తి మెగా అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఈ అంశంపై ఎప్పటికప్పుడు...

సారు ఇప్పుడు రారు : కవిత

కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో...

ఈసారి ముందుగానే నైరుతి తుపవనాలు

దేశవ్యాప్తంగా వర్షాకాలంపై ఆసక్తి నెలకొన్న వేళ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమయ్యే మాన్సూన్ ఈసారి...

ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు ఊరట..

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. బార్‌లు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిన నిబంధనను సడలిస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం...

మృతుడి చివరి కోరిక.. అంత్యక్రియల్లో డాన్సర్లతో హంగామా!

థాయ్‌లాండ్లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా గంభీరంగా, నిశ్శబ్దంగా నిర్వహించే అంత్యక్రియలు ఈసారి పూర్తిగా భిన్నంగా కనిపించాయి. మరణించిన వ్యక్తి చివరి కోరికను గౌరవించేందుకు, అతని కుటుంబ...

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం ఆందోళనకు గురిచేసింది. బెంగళూరు పర్యటనను ముగించుకుని అర్ధరాత్రి అనంతరం విజయవాడకు చేరుకున్న ఆయన, కొద్ది గంటల వ్యవధిలోనే తీవ్రమైన...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!