గుజరాత్ రాష్ట్రంలోని గోద్రాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి విభిన్నమైన ఫలితాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఒక వార్డులో వచ్చిన ఫలితం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. 100 శాతం...
దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం మరింత బలపడుతుందని, రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ధీమా వ్యక్తం...
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఓ సినిమా కార్యక్రమంలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. సాధారణంగా చలాకీగా, ఉత్సాహంగా కనిపించే ఆమె ఈసారి పూర్తిగా విభిన్నంగా...
హైదరాబాద్లో పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి మంచి వార్త అందింది. రిజినల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్(ఆర్పీవో) ఆధ్వర్యంలో, వేసవి కాలంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా...
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి. పేరరివాళన్ ఇప్పుడు న్యాయవాదిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తమిళనాడు-పుదుచ్చేరి బార్ అసోసియేషన్లో తన పేరు నమోదు చేసుకుని అధికారికంగా...
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన...
పోలవరం ప్రాజెక్ట్ లో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సిఎస్ఎంఆర్ఎస్ ) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ బృందంలో మట్టి, రాతి నాణ్యతా నిపుణులు అన్వేష్. గౌరవ్ పాండే ,...