Mana Prabha Desk

spot_img

ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో..

హైదరాబాద్​ మెట్రో రైల్​ తొలి దశ ప్రాజెక్టు త్వరలో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ఇప్పటివరకు ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP విధానం) నిర్వహణలో ఉన్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే...

త్వరితగతిన సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలి :మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఆంధ్రప్రదేశ్‌లో సౌరశక్తి వినియోగాన్ని విస్తృతంగా పెంచేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య గహన్​ యోగజన పథకం అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....

ఇంధన అక్రమాలపై ఉక్కుపాదం: మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత, అక్రమాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో నదేండ్ల మనోహర్​ నేతృత్వంలోని పౌరసరఫరాల శాఖ అధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిని...

తండ్రిని హత్య చేసిన మైనర్

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ హింసకు తట్టుకోలేక ఓ 16 ఏళ్ల బాలుడు తన తండ్రినే కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది....

ఫ్యాన్స్‌తో సామ్​ కేక్​ కట్టింగ్​

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రుతుప్రభు తన పుట్టినరోజును అభిమానుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్​ లో నిర్వహించిన ఈ వేడుకకు ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు....

రాజమహేంద్రవరంలో విశాల్ సందడి

కోలీవుడ్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్​ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ వ్యాయామశాల ‘రాపోజిమ్’ను సందర్శించి, అక్కడి సదుపాయాలపై ప్రశంసలు కురిపించారు. విశాల్ సందర్శించిన ఈ...

బెంగాల్ రెండో దశ పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత: ఈసీ అప్రమత్తం

వెస్ట్ బెంగాల్లో జరగనున్న రెండో దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాటు బాంబులు లభించడం, కొన్ని చోట్ల స్వల్ప పేలుళ్లు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img
error: Content is protected !!