ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్లైన్లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు...
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ...
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పేర్ల చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా “టీఆర్ఎస్” అనే పేరును కేంద్రంగా చేసుకుని తాజా వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ప్రారంభమైన...
సీతక్కకు పురస్కారం అందజేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య...
కాకతీయ నగర్లోని శ్రీయ హాస్పిటల్ లైన్ పరిధిలో రూ.38 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు ప్రారంభమైన సందర్భంగా కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మిని శాలువాతో...
వినాయక్ నగర్ డివిజన్లోని రేణుక నగర్ ప్రాంతంలో జరుగుతున్న చివరిదశ బాక్స్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని, ఉన్న పూడికను తొలగించిన...